Latest News In Telugu కేసీఆర్ కు కిషన్ రెడ్డి మరో బహిరంగ లేఖ.. ఎవరిమాట వినడంటూ సెటైర్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి రెండోసారి బహిరంగ లేఖ రాశారు. మాట తప్పితే కేసీఆర్ తల నరుక్కుంటానని ప్రగల్భాలు పలికి అధికారంలోకి రాగానే ఎందుకు ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. By srinivas 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn