BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!
పాక్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు కూడా చనిపోయారు. జమ్మూ కశ్మీర్ లోని LOC వెంట ఉన్న ఉరి సెక్టార్ లో పాక్ ఆర్మీ ఆర్టిలరీ షెల్లింగ్స్ కాల్పులతో దాడికి పాల్పడింది. ఇందులో ముగ్గురు భారత పౌరులకు గాయలు కాగా మరికొంతమంది గాయపడ్డారు.
/rtv/media/media_files/2025/05/09/MZbxjPj4vMKLni2zqk1J.jpg)
/rtv/media/media_files/2025/05/07/GakC5v03QibNH0mvsrfO.jpg)