Ayodhya Ram Mandir: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్లైన్లో రూ.3.85 కోట్లు స్వాహా
అయోధ్య రామమందిరం ప్రసాదం హోమ్ డెలివరీ చేస్తామని ఓ వ్యక్తి భక్తుల నుంచి ఆన్లైన్లో వసూళ్లు చేశాడు. 6.3 లక్షలకు పైగా భక్తుల నుంచి రూ.3.85 కోట్లు తీసుకున్నారు. రామ మందిరం ప్రారంభానికి కొన్ని వారాల ముందు ఈ స్కామ్ జరగగా.. సైబర్ పోలీసులు ఇటీవల బయటపెట్టారు.