Cyber Fraud: సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1,143 కోట్లు పోగొట్టుకున్న బాధితులు..
గత ఏడాది అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా దాదాపు రూ.1,143 కోట్లు.. సైబర్ నేరగాళ్ల చేతిలోనే పోయాయని ఓ నివేదికలో వెల్లడైంది. తెలంగాణ నుంచి పలువురు ఆన్లైన్ మోసాల బారినపడి 2023 అక్టోబర్లో ఏకంగా రూ.26 లక్షల పోగొట్టుకున్నారని పేర్కొంది.