BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
అణ్వాయుధాలు ప్రయోగిస్తామని పాకిస్తాన్ బెదిరిస్తే ఇండియా సహించదని ప్రధాని మోదీ హెచ్చరించారు. బ్లాక్మెయిల్ చేస్తే వారినే టార్గెట్ చేసి అటాక్ చేస్తామని మోదీ పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదంపై భారత్ పోరు ఆపదని ప్రధాని తేల్చి చెప్పారు.
షేర్ చేయండి
Flash News: ఇండియా ప్లాన్ లీక్.. పాకిస్తాన్ రాయబారి సంచలన కామెంట్స్
రష్యాలో పాకిస్తాన్ రాయబారి ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్పై భారత్ దాడి చేయాలనుకుంటుందని కొన్ని డాక్యుమెంట్స్ ప్రకారం తెలిసిందన్నారు రాయబారి ముహమ్మద్ ఖలీద్ జమాలీ. గొడవ స్టార్ట్ అయ్యింది.. భారత్కు అణ్వాయుధాలతో సమాధానం చెబుతామన్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/05/12/FyXBuwIzxw3CNQTN2Py2.jpeg)
/rtv/media/media_files/2025/05/04/RdYCtYgpLiXOE6nWRSLh.jpg)