Delhi: ఎన్ఎస్యూఐ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ
9 రాష్ట్రాలకు ఎన్ఎస్యూఐ అధ్యక్షులను ప్రకటించింది ఏఐసీసీ. తెలంగాణ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా యడవల్లి వెంకటస్వామిని నియమించింది.ఇప్పటి వరకు తెలంగాణ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అందుకే కొత్త అధ్యక్షుడిని నియమించినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/07/21/congress-student-leader-arrested-in-rape-case-2025-07-21-17-06-41.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-12-5.jpg)