BREAKING: 300 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్.. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం.. బడ్జెట్లో వరాల జల్లు
బడ్జెట్లో సొంత ఇళ్లు లేనివారికి కేంద్రం ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరో 3 కోట్ల ఇళ్లను నిర్మించనుంది. పట్టణాల్లో కోటి ఇళ్ల నిర్మాణం చేపడుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.