Makhana Board : ఏమిటీ మఖానా... నిర్మలా సీతారామన్ ప్రకటించిన బోర్డు ఎందుకు?
బీహార్ లో ముఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లుగా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. మఖానా బోర్డు ద్వారా ఉత్పత్తి, మార్కెటింగ్, ప్రాసెసింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయని ఆమె తెలిపారు. దీనికింద రైతులకు శిక్షణ అందుతుందని వెల్లడించారు.
New Income Tax: కొత్త పన్నుతో ఎవరెవరికి ఎంత డబ్బు ఆదా అవుతుందో తెలుసుకోండి!
కొత్త పన్ను శ్లాబ్ ప్రకారం రూ.12 లక్షల వరకు ఆదాయం ఉంటే రూ.80,000 ఆదా అవుతుంది. పాత పన్ను స్లాబ్ ప్రకారం, ఒక వ్యక్తి జీతం రూ. 12 లక్షలు అయితే, దానిపై రూ. 80,000 పన్ను చెల్లించాలి, కానీ పన్ను స్లాబ్లో తాజా మార్పు తర్వాత ఇప్పుడది సున్నాగా మారింది.
Budget-2025: వచ్చేవారం ఆదాయపు పన్ను బిల్లు.. మార్పులేంటంటే ?
వచ్చేవారం ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయ పన్ను నిబంధనల్లో సగానిపై తగ్గిస్తామని.. అలాగే టీడీఎస్, టీసీఎస్ను కూడా క్రమబద్ధీకరిస్తామని పేర్కొన్నారు.
2025 బడ్జెట్ లో కొత్త ఆదాయ పన్ను బిల్లు |New Budget bill IN 2025 | Nirmala sitharaman |RTV
FLASH: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్పై కేసు నమోదు!
నిర్మలా సీతారామన్పై కేసు నమోదు చేయాలని బెంగళూరు పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల బాండ్ల పేరిట పలువురు వ్యాపారవేత్తలను బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని దాఖలైన పిటిషన్ విచారించిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
Bhatti Vikramarka: కేంద్ర ఆర్థిక మంత్రితో భట్టి విక్రమార్క భేటీ!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిర్మలమ్మను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థికపరమైన అంశాల గురించి చర్చించారు. పలు అభివృద్ధి పనులకు నిధులివ్వాలని కోరారు.
Nirmala Sitharaman : అది నాకిష్టం లేదు.. కానీ దేశంలో సవాళ్ల మధ్య తప్పడం లేదు.. నిర్మలా సీతారామన్
ప్రజలపై పన్నుల భారం మోపడం తనకు కూడా ఇష్టం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పన్నులను జీరో స్థాయికి తీసుకురావాలని అనుకున్నానన్నారు.. కానీ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయని.. వాటి కోసం చాలా నిధులు కావాలన్నారు.
రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తుంది: నిర్మలా సీతారామన్!
రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని లోక్సభలో నిర్మలా సీతారామన్ అన్నారు. అంతకుముందు బడ్జెట్పై చర్చకు రావాలని నిర్మలా సీతారామన్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీని పై స్పందించిన నిర్మలమ్మ మిషన్ 2047 లక్ష్యమని ఆమె తెలిపారు.