నష్టాలకు స్టాప్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
నష్టాలకు బ్రేక్ ఇచ్చి లాభాలతో స్టాక్ మార్కెట్లు ఈ రోజు ప్రారంభమయ్యాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.