AP: దిగ్విజయంగా కొనసాగుతోన్న రొట్టెల పండుగ.. వీడియో వర్చువల్ ద్వారా వీక్షించిన సీఎం చంద్రబాబు
నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగను సీఎం చంద్రబాబు వీడియో వర్చువల్ ద్వారా వీక్షించి భక్తులతో మాట్లాడారు. దర్గా అభివృద్ధికి రూ. 5 కోట్లు మంజూరు చేశారు. భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఫెస్టివల్గా రొట్టెల పండుగను నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.