Kargil War: అవును..మేము ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాం..పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలనం
భారత మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ల మధ్య 1999లో లాహోర్ లో ఒక ఒప్పందం కుదిరింది. ఆ వెంటనే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కార్గిల్ లో దాడులకు తెగబడింది పాకిస్తాన్. అలా దాడులు చేయడం ఒప్పంద ఉల్లంఘనే అని నవాజ్ షరీఫ్ అంగీకరించారు.