రతన్ టాటా వారసుడు ఎవరు?.. రేసులో నలుగురు !
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంతో ఆయన వారసుడు ఎవరూ అన్న అంశం చర్చనీయాంశమవుతోంది. ఆయన వారసుల రేసులో నోయెల్, లేహ్ మాయా, నెవిల్లే.. ఈ నలుగురు ఉన్నారు. మరింత సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంతో ఆయన వారసుడు ఎవరూ అన్న అంశం చర్చనీయాంశమవుతోంది. ఆయన వారసుల రేసులో నోయెల్, లేహ్ మాయా, నెవిల్లే.. ఈ నలుగురు ఉన్నారు. మరింత సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కేంద్ర ప్రభుత్వం 2020లో 59 చైనా యాప్లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధిత జాబితాలో ఉన్న క్యామ్స్కానర్ యాప్ను కేంద్ర ఎన్నికల సంఘం వాడుతున్నట్లు తెలుస్తోంది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
రతన్ టాటాకు వివాహం కాలేదు. ఇలా భార్యా, పిల్లలు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారనే దానిపై స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఆయనే వివరణ కూడా ఇచ్చారు. ఆయన ఏం చెప్పారో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
హర్యానాలో రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు మ్యాజిక్ పనిచేయలేదు. 10 నెలలుగా ఆయన హర్యానాపై ఫోకస్ పెట్టినప్పటికీ కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. గ్యారెంటీ స్కీమ్లను హర్యానా ప్రజలు నమ్మలేదు. దీంతో అనూహ్యంగా బీజేపీ అధికారం దిశగా వెళ్తోంది
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ బీజేపీ అనూహ్యంగా మేజిక్ ఫిగర్ను దాటేసింది. కాంగ్రెస్ అతివిశ్వాసమే ఆ పార్టీకి దెబ్బతీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
జమ్మూకశ్మీర్లో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మెజార్టీ పోల్ సర్వేలు చెప్పినట్లుగానే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ పార్టీలు అధికార పీఠం ఖరారైపోయింది. బీజేపీ ఎందుకు ఓడిపోయిందో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
నేడే హర్యానా, జమ్మూకశ్మీర్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవే. అందుకే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.