PM Modi: బీఆర్ఎస్ తో కలిసే సమస్యే లేదు
తెలంగాణలో బీజేపీ కొత్త చరిత్ర లిఖించబోతోందని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు స్వస్తి పలకనున్నారని అన్నారు. మహబూబాబాద్ బీజేపీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.
తెలంగాణలో బీజేపీ కొత్త చరిత్ర లిఖించబోతోందని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు స్వస్తి పలకనున్నారని అన్నారు. మహబూబాబాద్ బీజేపీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం 8: 45 గంటలకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దాదాపు 50 నిమిషాలపాటు శ్రీవారి ఆలయ పరిసరాల్లో గడిపారు. ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి తెలంగాణలోని ఎన్నికల ప్రచారానికి మోదీ బయల్దేరారు.
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ప్రధాన నరేంద్రమోదీ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ను విజయవంతంగా నడిపారు. ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపిన అనుభవం అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
పార్టీపై సానుకూలత పెరిగిందన్న విశ్లేషణల నేపథ్యంలో తెలంగాణలో సర్వశక్తులొడ్డి ప్రజల్లోకి వెళ్లాలని కమలదళం భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ హేమాహేమీలంతా తెలంగాణకు వరుస కడుతున్నారు. చివరివారంలో బీజేపీ నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు తలపెట్టారు.
ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన పనౌతి(Bad Luck) వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్ అయ్యింది. రాహుల్ కామెంట్స్ను ఖండిస్తూ, 'పనౌతి' చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది.
దేశీయ రక్షణ ఉత్పత్తి లక్ష కోట్ల రూపాయలకు చేరిందన్నారు మోదీ. తనకు ఏ పదవీ లేకున్నా ఆర్మీతోనే దీపావళీ సెలబ్రేట్ చేసుకుంటానన్నారు. ఈ దీపావళిని హిమాచల్ ప్రదేశ్లోని లెప్చాలోని జవాన్లతో మోదీ గడిపారు.
మంగళవారం నాడు ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు.ఈ క్రమంలో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన పారా ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. తొలిసారిగా నూట పదకొండు పతకాలను సాధించి పతకాల పట్టీలో ఐదో స్థానంలో నిలిచింది. ఎన్నడూ లేని విధంగా అత్యద్భుతంగా రాణించిన పారా అథ్లెట్లు తాము కూడా ఎందులోనూ, ఎవ్వరితోనూ తీసిపోమని నిరూపించారు.
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన బడా లీడర్లను రంగంలోకి దింపుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. మొత్తం 25 బహిరంగ సభలు ప్లాన్ చేయగా.. అందులో మోదీ 5 సమావేశాల్లో ప్రసంగించనున్నారని సమాచారం. హైదరాబాద్ రోడ్ షోలోనూ మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. అటు అమిత్ షా 8-10 సమావేశాలకు జేపీ నడ్డా కనీసం 10 సమావేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది.