KCR : రేపు సిట్ విచారణకు కేసీఆర్..అక్కడే విచారించనున్న అధికారులు
తెలంగాణ రాజకీయాల్లో గత రెండు రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రేపు నందినగర్ లో విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
/rtv/media/media_files/2025/07/09/kcr-2025-07-09-13-28-04.jpg)
/rtv/media/media_files/2026/01/30/kcr-2026-01-30-19-49-00.jpg)