Accident: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం
నల్గొండ జిల్లా దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రారం గ్రామానికి చెందిన కొందరు దర్గా దగ్గర కూర్చుకున్నారు. ఈ సమయంలో డీసీఎం అతివేగంతో అదుపుతప్పి వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.