టెస్టుల పేరుతో ప్రాణం తీసిన వైద్య సిబ్బంది.. అసలేం జరిగిందంటే?
ఏలూరులో డయాగ్నస్టిక్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మహిళ చనిపోయింది. MRI స్కానింగ్కు టెస్టులు చేయకుండా మిషన్లోకి పంపిన మహిళ రేడియేషన్ తట్టుకోలేక మృతి చెందింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందని కోటేశ్వరరావు ఆందోళనకు దిగాడు.