Supreme Court: ప్రార్థనా స్థలాలపై ఎన్నాళ్ళు...ఇక చాలు అన్న సుప్రీంకోర్టు
ప్రార్థనా స్థలాల విషయంలో ఇంకెన్నాళ్ళు పిటిషన్లు వేస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. దీనిపై కేంద్రం కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరింది. ఇలాంటి పిటిషన్లకు ముగింపు ఉండాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు.