Montha Cyclone Effect : ఏపీలో తుఫాన్ టెన్షన్..ముంచుకొస్తున్న మొంథా
మొంథా తుపాన్ హెచ్చరికలతో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాకినాడ తీరంలో కల్లోలంగా మారింది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాన్ నేపథ్యంలో 22 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
/rtv/media/media_files/2025/10/29/suryapeta-2025-10-29-18-27-08.jpg)
/rtv/media/media_files/2025/10/27/monta-2025-10-27-18-42-59.jpg)