Bandi Sanjay: కేసీఆర్పై ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్పై ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయే ప్రాంతాల్లో కేసీఆర్ ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నేతలకు డబ్బులు ఇస్తున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్పై ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయే ప్రాంతాల్లో కేసీఆర్ ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నేతలకు డబ్బులు ఇస్తున్నారని మండిపడ్డారు.
రైతులకు గుడ్ న్యూస్...నేడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేయనున్నారు. ఇవాళ రాజస్థాన్లోని సికార్ లో మోదీ డీబీటీ ద్వారా దేశంలోని 8.5కోట్ల మంది రైతులకు అకౌంట్లలోకి సుమారు రూ. 17,000కోట్లను బదిలీ చేయనున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ.2.42 లక్షల కోట్లకు పైగా లబ్ధి చేకూరింది.