Odisha: సర్పంచ్ నుంచి సీఎం దాకా.. మోహన్ చరణ్ మాఝీ పొలిటికల్ జర్నీ
ఒడిశాలో గెలిచిన బీజేపీ పార్టీ..'మోహన్ చరణ్ మాఝీ'ని తమ నాయకుడిగా ఎన్నుకుంది. ఇప్పుడు ఒడిశా ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సర్పంచ్ నుంచి సీఎం అయిన మాఝీ గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.