Mohan Charan Majhi: ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రాణాస్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా ప్రవతి పరదా, సింగ్ దేవ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం మోదీ ఒడిశాకు వెళ్లనున్నారు. కాగా ఒడిశాలో బీజేపీ తొలి సారి అధికారంలోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Mohan Charan Majhi: నేడు ఒడిశా సీఎంగా మోహన్చరణ ప్రమాణస్వీకారం
ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా ప్రవతి పరదా, సింగ్ దేవ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు.
Translate this News: