శంకర్ నేత్రాలయ అధిపతి బద్రీనాథ్ కన్నుమూత!
చెన్నైలోని ప్రముఖ శంకర్ నేత్రాలయ వ్యవస్థాపకుడు ఎస్ఎస్ బద్రీనాథ్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
చెన్నైలోని ప్రముఖ శంకర్ నేత్రాలయ వ్యవస్థాపకుడు ఎస్ఎస్ బద్రీనాథ్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
బీజేపీకి ఓటు వేస్తే అది బీఆర్ఎస్కు వేసినట్లేనా? ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? లాంటి ప్రశ్నలకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు చలసాని నరేంద్ర ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. ఆర్టికల్ చదవడం కోసం పైన హెడ్డింగ్పై క్లిక్ చేయండి.
ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ లను చంపేస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితున్ని గుర్తించి అరెస్ట్ చేశారు.
పనౌటి(అన్లక్) అనే ట్యాగ్ను ఫన్నీగా మోదీకి అంటగట్టింది కాంగ్రెస్. వరల్డ్కప్ ఫైనల్ను మోదీ స్టేడియానికి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించగా.. మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది. మన కుర్రాళ్లు మ్యాచ్ గెలిచేవారని.. కానీ మోదీ ఓడిపోయేలా చేశారని రాహుల్గాంధీ రాజస్థాన్ సభలో సెటైర్లు వేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఇబ్బందులు ఉండేవని.. రాత్రి రైతులకు జాగారామే అయ్యేది అని విమర్శించారు. కరెంట్ వద్దనుకునే వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని అన్నారు.
నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన మీటింగ్ కు హాజరైన ప్రధాని మోదీ 4 రోజుల వ్యవధిలోనే మరో సారి రాష్ట్రానికి రానున్నారు. 11న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని పాల్గొననున్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని ప్రకటన చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు.. అందులో జరిగిన అవినీతి గురించి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదికి YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాసింది. షర్మిల లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తో చూడాలి మరి.
హమాస్తో యుద్ధం కారణంగా భవన కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇజ్రాయెల్ ఇండియాను హెల్ప్ అడిగినట్లుగా సమాచారం. లక్షమంది భవన కార్మికులను ఇజ్రాయెల్ పంపాల్సిందిగా బెంజమిన్ సర్కార్ భారత్ను కోరినట్లు తెలుస్తోంది.