WATCH LIVE: టీడీపీ-బీజేపీ- జనసేన మహాసభ
చిలుకలూరిపేటలో టీడీపీ-జనసేన- బీజేపీ తొలి బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ క్రమంలో మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
చిలుకలూరిపేటలో టీడీపీ-జనసేన- బీజేపీ తొలి బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ క్రమంలో మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పదేళ్ల తరువాత ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదిక పైకి రాబోతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యా
కాంగ్రెస్ కు దేశాన్ని నాశనం చేయడానికి ఐదేళ్లు చాలని ధ్వజమెత్తారు ప్రధాని మోదీ. రానున్న ఎన్నికల్లో బీజేపీకి దేశ వ్యాప్తంగా 400కు పైగా ఎంపీ సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ లో ఈ రోజు నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ అధిష్టానం తాజాగా రెండో జాబితాను ప్రకటించింది. 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురిని ప్రకటించింది.
లోక్ సభ ఎన్నికల ముందు CAAను కేంద్రం అమలు చేయడంపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇదొక మురికి ఓటు బ్యాంక్ రాజకీయమంటూ విమర్శించారు. వలసదారులకు పౌరసత్వం ఇస్తే దేశ పౌరుల ఉద్యోగాల పరిస్థితేంటని ప్రశ్నించారు.
విశాఖ నుంచి సికింద్రాబాద్ కు వందేభారత్ సర్వీసు నడుస్తుంది. శుక్రవారం నుంచి సికింద్రాబాద్- విశాఖ సర్వీసులు ప్రారంభం అవుతాయి.ఈ రైలును సికింద్రాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
ప్రతిపక్షనాయకులు, పార్టీలపై ప్రధాని మోడీ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల వేళ ఓటర్లను నమ్మించేందుకు తప్పుడు హామీలు ఇచ్చి తర్వాత పత్తాలేకుండా పోతారన్నారు. తానుమాత్రం అందరిలాంటి నాయకుడిని కాదని, మోడీ ఎప్పుడూ భిన్నమైన వ్యక్తిగానే ఉంటాడని చెప్పారు.
ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని అన్నారు చంద్రబాబు. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన పార్టీలకు 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలు ఇచ్చినట్లు టీడీపీ ముఖ్య నేతలతో చెప్పినట్లు సమాచారం. ఈ నెల 17న ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.