Modi: కేంద్ర ప్రభుత్వం దళితులను అవమానించాలనే కంకణం కట్టుకుంది: మాయావతి!
బీజేపీ భారతరత్నతో సత్కరించిన వ్యక్తులందరికీ స్వాగతం, సంతోషం. కానీ దళితుల పట్ల అగౌరవం, నిర్లక్ష్యం ఏమాత్రం తగదు. కానీ ప్రభుత్వం మాత్రం అదే లక్ష్యంగా పెట్టుకుంటోందని మాయవతి ఆరోపించారు.