Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు ఊహించని ట్విస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ జరుపుతున్న జడ్జి బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక ఆదేశాలు ఇచ్చారు జస్టిస్ నాగ్ పాల్. ఆయన స్థానంలో జస్టిస్ కావేరి బవేజా నియమితులయ్యారు.