Delhi Liquor Scam: ఒకే గదిలో కేజ్రీవాల్, కవిత విచారణ?
ఢిల్లీలో పరిస్థితులు హాట్ హాట్గా ఉన్నాయి. మరికాసేపట్లో అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ను ఈడీ పదిరోజుల కస్టడీకి కోరనుంది. అప్పుడు కవిత, కేజ్రీవాల్ ఇద్దరినీ ఒకే చోట కస్టడీకి ఉంచుతారని చెబుతున్నారు.