కూటమి ప్రభుత్వం పై ఎక్కువ మాట్లాడితే.. | MLA Prashanthi Reddy | RTV
కూటమి ప్రభుత్వం పై ఎక్కువ మాట్లాడితే.. | Vemireddy Prashanthi Reddy Strongly Criticizes earlier YCP Government ruling and its policies | RTV
AP: ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని సదుపాయాలను, పలు ఎక్స్ రే మిషన్లను ఆమె పరిశీలించారు.
AP : ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవు.. ఎమ్మెల్యే హెచ్చరిక..!
AP: ఉచిత ఇసుక పంపిణీ ఓ సువర్ణ అధ్యాయమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం మినగల్లు గ్రామంలో ఉచిత ఇసుక పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
MLA Prashanthi: రాజకీయాల్లోకి వచ్చింది ఇందుకే: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
తమను అఖండ మెజారిటీతో గెలిపించిన కోవూరు ప్రజలకు రుణపడి ఉంటామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు. డబ్బులు సంపాదించాలంటే చాలా వ్యాపారాలు ఉన్నాయని.. రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని అన్నారు.