Hyderabad : రాజాసింగ్ బెదిరింపుల కేసు.. నిందితుడిని గుర్తించిన పోలీసులు
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కువైట్ లో ఉంటున్న చంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ ఖాసిం ఇంటర్నెట్ కాల్స్ ద్వారా ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలిపారు.