CRIME: బాత్రూంలో మూడేళ్ల బాలిక పై అత్యాచారం.. ఆపై గొంతు కొరికి చంపేసిన కిరాతకుడు!
మూడేళ్ల బాలిక ను బాత్రూంలో బంధించి అత్యాచారం చేసి,గొంతును పళ్లతో కొరికి చంపేసిన ఘటన చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో చోటుచేసుకుంది.
మూడేళ్ల బాలిక ను బాత్రూంలో బంధించి అత్యాచారం చేసి,గొంతును పళ్లతో కొరికి చంపేసిన ఘటన చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో చోటుచేసుకుంది.
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన యడియూరప్ప ఈ వ్యవహారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. వారికి ఆర్థికంగా సాయం చేస్తే వారు మాత్రం ఇలా కంప్లైంట్ చేశారన్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఫిర్యాదుదారకు అదేపనిగా కేసులు పెట్టడం అలవాటు అని యడియూరప్ప కార్యాలయం ఆరోపిస్తోంది.
మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి దారుణంగా చంపేసిన సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. రమేష్ అనే ఆటో డ్రైవర్ బలవంతంగా రేప్ చేయడంతోపాటు తన స్నేహితుడు సీతన్నతో రెండోసారి లైంగిక దాడికిపాల్పడ్డాడు. అనుమానం రాకుండా దూలానికి ఉరేసి చంపేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
ఢిల్లీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. చెత్త ఏరుకునే 12ఏళ్ల బాలికపై సదన్ బజార్లో ఓ టీ స్టాల్ యజమాని, అందులో పనిచేసే మరో ముగ్గురు మైనర్ బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. జనవరి 1న ఈ దారుణం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీ విశాఖపట్నంలో 17 ఏళ్ల బాలికపై వరుస గ్యాంగ్ రేపుల సంఘటన కొత్త సంత్సరం రోజే కలకలం రేపింది. ప్రియుడు పార్టీ పేరుతో నమ్మించి లాడ్డీకి తీసుకెళ్లి అత్యాచారం చేయడంతోపాటు తన స్నేహితులతోనూ లైంగిక దాడి చేయించి పరారయ్యాడు. నిందితులకోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఢిల్లీలో స్నేహితుని కుమార్తెపై ప్రభుత్వ అధికారి అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారానికి పాల్పడే ముందు బాలికకు ప్రేమేందర్ ఖాఖా ప్రతిసారీ మాదక ద్రవ్యాలు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలిందని పోలీసులు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఒకానొక సందర్బంలో బాలికకు మెలుకవ వచ్చి లేచి చూసే సరికి తన ఒంటిపై గాయాలు వున్నట్టు గమనించిందని వెల్లడించారు.