Atchannaidu: ఏపీలో వారికి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.20 వేలు, మంత్రి కీలక ప్రకటన!
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం వేట నిషేధంలో ఉన్న మత్స్యకారులకు త్వరలో రూ.20వేలు ఇస్తాం అని తెలిపారు. మత్స్యకారులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. తాము మాత్రం మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు కృషి చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు.