Meenakshi Natarajan: మాట వినకుంటే వేటు తప్పదు.. ఆ నేతలకు మీనాక్షి సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలకు మరోసారి కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శించుకోవద్దని అన్నారు. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి