స్నానానికి వెళ్లిన డాక్టర్లు.. ఈత కొడుతూ చివరకు
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో విషాదం జరిగింది. SRSP కాలువలో స్నానానికి వెళ్లి డాక్టర్ గల్లంతు అయ్యాడు. విట్టంపేట్ గ్రామ శివారులోని వరద కాలువలోకి ముగ్గురు డాక్టర్లు స్నానానికి వెళ్లారు. వరద ఎక్కువగా రావడంతో ఉదయ్ కుమార్ అనే డాక్టర్ గల్లంతు అయ్యాడు.
షేర్ చేయండి
MP Arvind: బంగారం రేట్.. పసుపు రేట్ ఒకేలా ఉంది: ఎంపీ అరవింద్
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెంకట్ రెడ్డి గార్డెన్స్లో పసుపు రైతుల కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా ఎంపీ అరవింద్ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషన్ బోర్డు మెంబెర్ తల్లోజీ ఆచారి, రైతు నాయకులు, రైతు లు తదితరులు పాల్గొన్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/01/10/fotojet-2026-01-10t081039-2026-01-10-08-11-19.jpg)
/rtv/media/media_files/2024/10/27/v8Wv4DNLmudo8erupX6t.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/MP-Arvind-was-the-Chief-Guest-at-the-Yellow-Farmers-Appreciation-Meeting-1-jpg.webp)