Telangana : తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలో ఊరూరా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ రెడీ అయ్యింది. దీని కోసం మొబైల్ ల్యాబ్ లను సిద్దం చేయనుంది. 26 నుంచి 70 సంవత్సరాల వయసున్న వారికి అన్ని రకాల రక్తపరీక్షలు, క్యాన్సర్ , షుగర్ , గుండె జబ్బులకు సంబంధించి పరీక్షలను నిర్వహించనుంది.