Medaram Jatara: మేడారం జాతర ఎప్పటినుంచంటే.. వివరాలివే..
మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనుంది. ఈ మహా వన జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. మేడారం జాతర కోసం రూ. 75 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జాతరకు రెండు నెలలే సమయం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/01/19/fotojet-2026-01-19t120954-2026-01-19-12-10-44.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Medaram-Jatara-jpg.webp)