IPL 2025 : లక్నోకు బిగ్ షాక్.. ఫస్టాఫ్కు మయాంక్ దూరం!
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే LSGకు షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా ఈ సీజన్ ఫస్టాఫ్కు అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్లో అదరగొట్టడంతో మెగా వేలంలో రూ.11 కోట్లు చెల్లించి మయాంక్ను LSG రిటైన్ చేసుకుంది.