KTR:'చలో మేడిగడ్డ'.. కార్యక్రమానికి పిలుపునిచ్చిన కేటీఆర్!
మేడిగడ్డ డ్యామేజ్ ఇష్యూలో నిజాలేంటో ప్రజలకు తెలియాలన్నారు కేటీఆర్. ఇందుకోసం మార్చి 1నుంచి 'చలో మేడిగడ్డ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు విడతల్లో కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా సందర్శిస్తామని ఆయన స్పష్టం చేశారు.