గంభీర్ పచ్చి మోసగాడు.. రెచ్చిపోయిన మనోజ్ తివారీ
గౌతమ్ గంభీర్ పై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక కామెంట్స్ చేశాడు. గంభీర్ పచ్చి మోసగాడంటూ ఆరోపించారు. గంభీర్ చెప్పిన వాటినే పాటించడని విమర్శించారు. గంభీర్, రోహిత్ ల మధ్య సమన్వయం బాగాలేదని అభిప్రాయపడ్డాడు. దీంతో జట్టు వాతావరణం చెడిందన్నాడు.