మా దేశం నుంచి మీ సైనికులను వెనక్కి పిలవండి..!
మాల్దీవుల్లో ఉన్న భారత్ సైనికలును వెనక్కి పిలవాలని ఆ దేశానికి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ముయీజూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ను కోరారు.
మాల్దీవుల్లో ఉన్న భారత్ సైనికలును వెనక్కి పిలవాలని ఆ దేశానికి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ముయీజూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ను కోరారు.
మాల్దీవులకు ఇటీవల మొహమ్మద్ మయిజ్జు అనే నేత నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల్లో ఉన్న ఇండియన్ ఆర్మీ ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఈ విషయంపై భారత్తో చర్చలు ప్రారంభించామని పేర్కొన్నారు.