Kumbhamela: కుంభమేళా కంటే లండన్ వెళ్లడమే చీప్.. ఆకాశాన్నంటుతున్న ఫ్లైట్ టికెట్ ధరలు!
కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఫ్లైట్ ట్రావెల్ ఏజెన్సీలు షాక్ ఇస్తున్నాయి. టికెట్ ధరలను పెంచేస్తున్నాయి. రూ.5 వేల టికెట్ను రూ.32 వేలకు విక్రయిస్తున్నాయి. ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్లడంకంటే రూ.24 వేలతో లండన్ వెళ్లడం చాలా చీప్ అని నెటిజన్లు అంటున్నారు.
By srinivas 28 Jan 2025
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి