Breaking : మాదాపూర్ హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం!
మాదాపూర్లోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గర్ల్ ప్రెండ్ మండి గ్రౌండ్ ఫ్లోర్ లో సోమవారం రాత్రి పది గంటల సమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మాదాపూర్లోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గర్ల్ ప్రెండ్ మండి గ్రౌండ్ ఫ్లోర్ లో సోమవారం రాత్రి పది గంటల సమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. ఓయో రూమ్లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కుర్చీలో కూర్చున్న యువతి.. కుర్చున్నట్లుగానే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన హైదరాబాద్లో సంచలనంగా మారింది.
హైదరాబాద్లోని హైటెక్ సిటీలో రెండు భారీ భవనాలను కూల్చివేశారు. మదాపూర్లోని రహేజా మైండ్స్పేస్లో రెండు భారీ భవనాలను అధికారులు కూల్చివేశారు. అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ సహాయంతో రహేజా మైండ్స్పేస్లోని భవనాలను క్షణాల్లోనే నేలమట్టం చేశారు.