ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, బస్సు ఢీకొని 40 మంది..
ఏపీ అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం సర్కారు తోపు వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. 40 మందికి తీవ్ర గాయాలవగా క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పలువురికి విషమంగా ఉన్నట్లు సమాచారం.