Indian Railways Record: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇండియన్ రైల్వేస్.. ఎందుకంటే..
ప్రధాని మోదీ తూర్పు రైల్వేకు చెందిన 28 స్టేషన్లకు ఫిబ్రవరి 26న ఒకేసారి శంకుస్థాపన చేశారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో 2,140 వేర్వేరు ప్రదేశాల్లో 40,19,516 మంది పాల్గొన్నారు. ఇండియన్ రైల్వేస్ ఈ కార్యక్రమానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుదక్కింది.