Municipal Elections : రసకందాయంలో కొత్తగూడెం మేయర్ పీఠం..పట్టు వీడని కాంగ్రెస్..క్యాంపుల్లో అభ్యర్థులు
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, సీపీఐ పట్టుబడుతున్నాయి. ఇక్కడ 60 స్థానాలకు గాను ఆ రెండు పార్టీలకు చెరి 22 స్థానాలు దక్కడంతో హంగ్ ఏర్పడింది. మేయర్ కోసం సీపీఐ, కాంగ్రెస్ పట్టువీడకపోవడంతో పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
/rtv/media/media_files/2026/02/15/kothagudem-2026-02-15-13-24-15.jpg)
/rtv/media/media_files/2026/02/13/fotojet-9-2026-02-13-21-49-07.jpg)