TS BJP: ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ నెల చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తారని పేర్కొన్నారు.