Latest News In TeluguKejriwal: కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదా..మెడకు చుట్టుకున్న మరో కేసు! మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కి ఈడీ 9 సార్లు నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా ఈడీ ముందుకు రాకపోగా..ఈడీ మీద ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ కూడా తప్పదనే టాక్ వినిపిస్తుంది. By Bhavana 17 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBreaking : లిక్కర్ స్కాం కేసులో కేజ్రివాల్ కు బెయిల్! లిక్కర్ స్కాం కేసులో కేజ్రివాల్ కు బెయిల్ లభించింది. ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు కోర్టులో హారజరైన ఆయనకు రూ.15000 బెయిల్ బాండ్, రూ.లక్ష పూచీకత్తుతో రౌస్ రెవిన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి అనుమతితో కేజ్రివాల్ కోర్టు నుంచివెళ్లిపోయారు. By srinivas 16 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugukejriwal: ఈడీ దర్యాప్తును ఆపితే.. బీజేపీ సగం ఖాళీ అవుతుంది: కేజ్రీవాల్! మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరో సారి సమన్లు జారీ చేసింది. దీనికి ముందు కేజ్రీవాల్కు ఈడీ 5 సమన్లు జారీ చేసింది. అయితే సోమవారం జరిగే ఈడీ ప్రశ్నోత్తరాల్లో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు By Bhavana 19 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguArvind Kejriwal: ఢిల్లీ సీఎంకు మరోసారి ఈడీ నోటీసులు లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు పంపింది ఈడీ. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే.. ఈసారైనా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది వేచి చూడాలి. By V.J Reddy 14 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAAp Protests: ఆప్ నిరసన కార్యక్రమం... పోలీసుల చేతిలో ఢిల్లీ నగరం! చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆప్ నేతలు ఢిల్లీ కార్యక్రమంలో నిరసన చేపట్టేందుకు సిద్దం అయ్యారు. దీంతో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. By Bhavana 02 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKejriwal: నా భార్య పిల్లలతో అయోధ్యకు వెళ్తాను..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! జనవరి 22 తర్వాత తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి అయోధ్య రాముడిని దర్శించుకుంటానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. జనవరి 22న జరిగే ప్రాణ ప్రాతిష్ట కార్యక్రమం తర్వాత ఢిల్లీ నుంచి అయోధ్యకు మరిన్ని రైళ్లను నడిపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. By Bhoomi 17 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంKejriwal: నేను హాజరు కాను..వెంటనే సమన్లు వెనక్కి తీసుకోండి: కేజ్రీవాల్! మద్యం కుంభకోణం కేసులో గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉండగా..తాను హాజరు కావడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. తనకు ఇచ్చిన సమన్లు కూడా వెంటనే వాపస్ తీసుకోవాలని ఆయన ఈడీకి లేఖ పంపించారు By Bhavana 02 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn