BIG BREAKING: పంచాయతీ ఎన్నికలు.. రంగంలోకి కేసీఆర్
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఏకగ్రీవమైన గ్రామాల సర్పంచ్లను తన ఫామ్ హౌస్కు ఆహ్వానించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట నూతన సర్పంచ్,వార్డు మెంబర్లకు సన్మానం చేశారు.
/rtv/media/media_files/2025/12/05/kcr-2025-12-05-19-33-44.jpg)