Kavita: కవిత కన్నీళ్లు తుడిచిన కేటీఆర్..
తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మె్ల్సీ కవిత తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. బయటకు రాగానే కన్నీళ్లు పెట్టుకున్న కవిత.. కొడుకును, భర్తను ఆలింగనం చేసుకుంది. ఆ తర్వాత కేటీఆర్ కవిత కన్నీళ్లు తుడిచారు.
తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మె్ల్సీ కవిత తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. బయటకు రాగానే కన్నీళ్లు పెట్టుకున్న కవిత.. కొడుకును, భర్తను ఆలింగనం చేసుకుంది. ఆ తర్వాత కేటీఆర్ కవిత కన్నీళ్లు తుడిచారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు రాత్రి 7 గంటలకు ఆమె తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. బుధవారం మధ్యాహ్నం కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకోనున్నారు.
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 12.00 గంటలకు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. ఈరోజు కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రేపు సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు తమ వాదనలు వినిపించనున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మూన్నెళ్ళ ముఖ్యమంత్రి అని, రేవంత్ రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రమంటూ సెటైర్ వేశారు. మహిళలతో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడరంటూ ఈ రోజు ఇందిరాపార్క్ ధర్నా వేదికగా ఆమె వ్యాఖ్యానించారు.
సెప్టెంబర్ 17ను విలీన దినంగానే భావిస్తాం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఖమ్మం ఆయన మాట్లాడుతూ .. చరిత్రను వక్రీరించేందుకు బీజేపీ యత్నిస్తోందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంటే నాచెవి కోసుకుంటా అంటూ సవాల్ చేశారు.