Kumki Elephants : ఏపీకి కుంకీ ఏనుగులు..ఊపిరి పీల్చుకున్న జనం
ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగులు గ్రామాలు, పంట పొలాల్లోకి చేరి పంటలను నాశనం చేయడం, అడ్డువచ్చిన వారిపై దాడి చేస్తూ వారిని చంపుతున్నాయి. వీటిని నిరోధించాలంటే కుంకీ ఎనుగులను మొహరించాలని నిర్ణయించారు. దీనికోసం కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులు ఏపీకి చేరాయి.
/rtv/media/media_files/2025/10/30/dk-shivakumar-2025-10-30-07-17-19.jpg)
/rtv/media/media_files/2025/05/21/oJqt75Kf3XqUfBv5OOhY.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/shiva-1-jpg.webp)