ముడా స్కామ్లో కర్ణాటక సీఎం సిద్ద రామయ్యకు ED షాక్
కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు ముడా స్కామ్లో ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన సతీమణికి చెందిన రూ.300 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ యాక్ట్ కింద పార్వతమ్మ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు జవవరి 17న ఈడీ ప్రకటించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-10-at-8.24.24-PM.jpeg)
/rtv/media/media_files/TqbZXet3vokljG4sL939.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/yedurappa-jpg.webp)