Kargil War : దాడులకు పాల్పడేది ఉగ్రవాదులు కాదు..పాక్ సైన్యమే!
జమ్మూకశ్మీర్ లో పెరిగిన ఉగ్రవాద దాడుల గురించి పీఓకే కార్యకర్త డాక్టర్ అమ్జద్ అయూబ్ మీర్జా కొన్ని ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. బెటాలియన్లు స్థానిక జిహాదీల సహాయంతో భారతదేశంలోకి ప్రవేశించగలిగితే, పీర్ పంజాల్ కొండలలో కార్గిల్ లాంటి యుద్ధం చెలరేగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.