Karnataka : కర్ణాటకలో 14 టన్నుల కుక్క మాంసం పట్టివేత.. కాంగ్రెస్ నేత DK శివ కుమార్ ఆప్తుడు ఆధ్వర్యంలోనే..
కర్ణాటకలో 14 టన్నుల కుక్క మాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ నుండి బెంగుళూర్ తరలిస్తున్న14వేల కిలోల కుక్క మాంసాన్ని బెంగుళూర్లోనే మెజేస్టిక్ రైల్వే స్టేషన్ సమీపంలో అధికారులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేత అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలోనే మాంసం దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది.