Ap High Court: ముంబాయి నటి జత్వానీ కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం
ముంబాయి నటి జత్వానీ కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పునిచ్చింది.
/rtv/media/media_files/2025/04/22/Tiqp1K7HwA79gvd6d0dj.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet4-2-jpg.webp)